-
Home » Drown
Drown
Himachal Pradesh: స్నానం చేస్తూ సరస్సులో మునిగి ఏడుగురు మృతి
August 1, 2022 / 09:50 PM ISTసరదాగా నదిలో స్నానం చేసేందుకు వచ్చి నీటిలో మునిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో సోమవారం జరిగింది. మృతుల్లో ఆరుగురు యువకులు.
Sirisilla: ఈతకెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. సిరిసిల్లలో తీవ్ర విషాదం
November 16, 2021 / 07:44 AM ISTఈత సరదా ఐదుగురు పిల్లల తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది.
Family Drown In Saryu River : స్నానానికి వెళ్లి..నదిలో ముగినిపోయిన ఒకే కుటుంబానికి చెందిన 12మంది
July 9, 2021 / 06:43 PM ISTస్నానం చేసేందుకు నదిలోకి వెళ్లి ఒకే కుటంబానికి చెందిన 12 మంది మునిగిపోయిన ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగింది.
స్నేహితుడి తండ్రి సంవత్సరీకానికి వచ్చి పెన్నానదిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు
December 18, 2020 / 07:39 AM ISTSeven students drowned in Penna river : అప్పటి వరకు అందరితో ఆనందంగా గడిపారు. కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులంతా సంతోషంలో మునిగిపోయారు. సరదా కోసం పెన్నానదిలో స్నానానికి దిగారు. అంతే.. ఉన్నట్టుంటి ఏడుగురు…
హైదరాబాద్లో మరో ఘోరం, మార్నింగ్ వాక్కి వెళ్లిన వృద్ధురాలు నాలాలో పడి మృతి
November 3, 2020 / 03:04 PM ISTWoman slips into nala : హైదరాబాద్లోని సరూర్ నగర్లో మరో దారుణం జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన సరోజ అనే వృద్ధురాలు(80) నాలాలో పడి మృతి చెందింది. సరూర్ నగర్ చెరువు కింద…
కన్నీటి ఙ్ఞాపకం : కచ్చులూరు పడవ ప్రమాదం..ఏడాది పూర్తి, రమ్యశ్రీ ఎక్కడ ?
September 15, 2020 / 06:11 AM ISTGodavari boat accident :పాపికొండలు.. ఓ అందమైన ప్రదేశం.. అక్కడికి వెళ్ళాలని, ప్రకృతి అందాలను చూసి తరించాలనుకునే వారికి ఓ స్వర్గథామం. కానీ ఏడాది క్రితం అదే పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకుల్ని గోదావరి…
పవిత్రస్నానం చేసేందుకు వెళ్లి..ఆరుగురు మృతి
November 12, 2019 / 06:22 AM ISTబీహార్ లో దారుణం జరిగింది. ఇవాళ(నవంబర్-12,2019)కార్తీక పూర్ణిమ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లి నదిలో మునిగి ఆరుగురు చనిపోయారు. బీహార్ లోని నవాడా జిల్లాలోని కవకోల్ ఏరియాలోని ఆలయానాకి ఇవాళ…
సెల్ఫీకి ఫోజులిస్తూ…డ్యాంలో పడి నలుగురు మృతి
October 8, 2019 / 09:52 AM ISTసెల్ఫీ మరణాలు రొజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. సెల్ఫీ మోజులో పడి నిత్యం పలువురు ఏదో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కన్నా భారతదేశంలోనే సెల్ఫీ…
అంతా క్షేమం: కృష్ణానదిలోతప్పిన బల్లకట్టు ప్రమాదం
February 5, 2019 / 09:54 AM ISTవిజయవాడ :కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్న పేట వద్ద కృష్ణానదిలో మంగళవారం బల్లకట్టు మునిగింది. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి కృష్ణా జిల్లా రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకునే…