drowned

    Hyderabad Rain : వరదలో స్కూటీతో కొట్టుకపోయిన యువకుడు

    September 21, 2020 / 07:25 AM IST

    Rain and flooding in Hyderabad : హైదరాబాద్ లో మరో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. మొన్న కురిసిన భారీ వర్షానికి మల్కాజ్ గిరిలో సుమేధ చిన్నారి నాలాలో పడి మరణించిన ఘటన మరువకముందే మరొకటి చోటు చేసుకుంది. రహదారి నీటిని కాల్వగా మార్చడంతో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రహదారిన�

    6వేల ఆవులతో వెళ్తూ మునిగిపోయిన షిప్

    September 3, 2020 / 04:01 PM IST

    న్యూజిలాండ్ నుంచి చైనాకు పశువులను తీసుకెళుతున్న ఓ నౌక… బుధవారం రాత్రి జపాన్​ సమీపంలో మునిగిపోయింది. న్యూజిలాండ్​ లోని నేపియర్ నౌకాశ్రయం నుంచి ఆగస్టు-14న ఈ నౌక బయలుదేరింది. చైనా తూర్పు తీరంలోని తాంగ్​ షాన్​ ఓడరేవును చేరుకోవాల్సి ఉంది. 42 మంద�

    కర్నూలులో దంచి కొడుతున్న వానలు : జలదిగ్బంధంలో మహానంది

    September 18, 2019 / 02:25 AM IST

    కర్నూలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షం కర్నూలు జిల్లాను ముంచెత్తుతోంది. ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని పంచలింగాలు పూర్తిగా మునిగిపోయాయి. మహనంది క్షేత్రం చుట్టూ నీరు ప్రవహిస�

    జల దిగ్బంధంలో మహానంది, నీటి మునిగిన గ్రామాలు

    September 17, 2019 / 05:31 AM IST

    కర్నూలు జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. మహానంది ఆలయం చుట్టూ వైపులా నీరుచేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు చేరింది. కోనేరు వరదలతో పంచలింగాల మండపం నీతి మునిగిపోవడంతో ఆలయదర్శనాలను అధికారులు రద్�

    సముద్రంలో బోటు బోల్తా : 65మంది శరణార్థులు మృతి 

    May 11, 2019 / 05:29 AM IST

    ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశమైన టునీషియా తీర ప్రాంతంలో ఓ బోటు బోల్తా పడింది. మధ్యధరా సముద్రంలో జరిగిన  ఈ ఘటనలో ఏకంగా 65మంది శ‌ర‌ణార్థులు మృతి చెందారు. ఈ విష‌యాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్ల‌డించింది. ఈ క్రమంలో బోటులో ప్ర‌యాణ

10TV Telugu News