-
Home » drowned
drowned
25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకిన హైదరాబాద్ లేడీ డాక్టర్.. ఆ తర్వాత ఎంత ఘోరం జరిగిందంటే.. బీకేర్ ఫుల్..
February 20, 2025 / 07:39 PM ISTథ్రిల్లింగ్ ఉంటుందని అనుకుందో మరో కారణమో కానీ.. ఏకంగా 25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకింది.
Nellore Incident : ఈతకు వెళ్లి చెరువులో ఆరుగురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాలు వెలికితీత
February 27, 2023 / 01:29 PM ISTనెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.
Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్పేట వాసులే!
November 5, 2022 / 03:24 PM ISTమేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్, అంబర్పేట నుంచి ఒక ఫంక్షన్ కోసం వెళ్లిన వ్యక్తులు ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
Resort Murder Case: ప్రాథమిక నివేదిక విడుదల.. అంకిత భండారి మరణానికి గల కారణం ఏంటంటే..?
September 25, 2022 / 06:30 PM IST19 ఏళ్ల అంకిత భండారీ మృతదేహం రిషీకేష్లోని ఒక కెనాల్లో కనిపించడం సంచలనమైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యను, అతనికి సహకరించిన రిసార్టు మేనేజర్ను, అసిస్టెంట్ మేనేజర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు…
Three Students Drowned Reservoir : అక్కంపల్లి రిజర్వాయర్లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు..ఇద్దరి మృతదేహాలు లభ్యం
August 13, 2022 / 09:00 PM ISTనల్లగొండ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు దిగి రిజర్వాయర్లో మునిగిపోయారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఈజ ఈతగాళ్ల సాయంతో గాలించగా..…
Eluru: మృత్యంజయుడు.. ఫుల్లుగా తాగి వాగు దాటబోయి నీటిలో..
July 27, 2022 / 07:48 AM ISTవాగులో పడిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదట. పైగా పొద్దుపొద్దున్నే ఫుల్లుగా తాగి నీటిలో కొట్టుకుపోయాడు. ఇంకేముంది చూసేవాళ్లెవరూ ప్రాణాలతో బయటపడతారనుకోరు. కానీ, గూటాలకు చెందిన నాగేశ్వరరావు మత్తులో ఉండే పోరాడాడు. స్థానికుల చొరవతో ఊపిరి…
Chitravathi River : ప్రేమజంట ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. పండుగ రోజున అనంత విషాదం
January 15, 2022 / 05:28 PM ISTసెల్ఫీ మోజు ఓ ప్రేమజంట ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు కూడా కాలువలో కొట్టుకుపోయాడు.
Tragedy : ఈతకెళ్లి మున్నేరు వాగులో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. నలుగురి మృతదేహాలు వెలికితీత
January 11, 2022 / 09:27 AM ISTఏలూరు గ్రామం వద్ద మున్నేరు వాగు వద్దకు వచ్చిన ఐదుగురు పిల్లలు ఈత కోసం నీటిలోకి దిగారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
Krishna River : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతు
December 10, 2021 / 08:05 PM ISTగుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు.
Young people: కార్తీక స్నానాలకు వెళ్లి కృష్ణానదిలో యువకులు గల్లంతు
November 15, 2021 / 09:02 AM ISTకృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది.