Home » drowned
థ్రిల్లింగ్ ఉంటుందని అనుకుందో మరో కారణమో కానీ.. ఏకంగా 25 అడుగుల ఎత్తు నుంచి తుంగభద్ర నదిలోకి దూకింది.
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్, అంబర్పేట నుంచి ఒక ఫంక్షన్ కోసం వెళ్లిన వ్యక్తులు ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
19 ఏళ్ల అంకిత భండారీ మృతదేహం రిషీకేష్లోని ఒక కెనాల్లో కనిపించడం సంచలనమైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యను, అతనికి సహకరించిన రిసార్టు మేనేజర్ను, అసిస్టెంట్ మేనేజర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రత్యేక సేవల కింద గె
నల్లగొండ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు దిగి రిజర్వాయర్లో మునిగిపోయారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఈజ ఈతగాళ్ల సాయంతో గాలించగా.. ఇద్దరి మృతదేహా�
వాగులో పడిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదట. పైగా పొద్దుపొద్దున్నే ఫుల్లుగా తాగి నీటిలో కొట్టుకుపోయాడు. ఇంకేముంది చూసేవాళ్లెవరూ ప్రాణాలతో బయటపడతారనుకోరు. కానీ, గూటాలకు చెందిన నాగేశ్వరరావు మత్తులో ఉండే పోరాడాడు. స్థానికుల చొరవతో ఊపిరి పీల్�
సెల్ఫీ మోజు ఓ ప్రేమజంట ప్రాణం తీసింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రియురాలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు కూడా కాలువలో కొట్టుకుపోయాడు.
ఏలూరు గ్రామం వద్ద మున్నేరు వాగు వద్దకు వచ్చిన ఐదుగురు పిల్లలు ఈత కోసం నీటిలోకి దిగారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు.
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది.