పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై గంటకో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారని నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది.
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో డ్రగ్స్ కట్టడికి సీఎంలు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాదక ద్రవ్యాల డ్రగ్స్ సరఫరా అంశంపై అట్టుడికి పోతుంటే.... వాటిని అక్రమ మార్గంలో చేరవేసేందుకు పెడ్లర్లు కూడా ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు.
తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు చెందిన డ్రగ్ సప్లయర్స్... తెలుగు రాష్ట్రాల్లోని నగరాలే కేంద్రంగా... ఆస్ట్రేలియా సహా విదేశాలకు డ్రగ్స్ అక్రమంగా సప్లై చేస్తున్నట్టు.....................
తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే
డ్రగ్స్ కట్టడిపై సీఎం కేసీఆర్ ఫోకస్
గత 10 రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్.. తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే..
ఆర్యన్ గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, పంపిణీ సైతం చేస్తున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కోర్టుకి వెల్లడించింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాతో