గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ �
ఇక పెళ్లి కూతురు సహా ఆమె ఇద్దరు స్నేహితులు డబ్బు, నగలు సర్దుకొని కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి పారిపోయారు. అయితే ఆ సమయంలోనే పెళ్లి కూతురు ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్లింది. తన భర్త మొబైల్ ఫోన్ను ‘‘నేను నిన్ను ప్రేమించలేదు, మళ్లీ నాకు కాంటాక్ట్ అ
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు మహీన్ ఫైసల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రౌడీ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు బాలికపై సహవిద్యార్థులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాద�
గుజరాత్ తీరంలో ఐసీజీ గస్తీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్కు చెందిన అల్ సోహెలి అనే ఫిషింగ్ బోటు అనుమానాస్పదంగా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ బోటును ఆపిన ఐసీజీ బృందం బోటులో తనిఖీ చేసింది.
విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసు
pakisthan drones enter india with drugs : ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారత్ భూభాగంలోకి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరిగింది. వాటిని ఆదిలోనే తుదముట్టిస్తోంది భారత్ ఆర్మీ జవాన్లు. నిత్య డేగ కళ్లతో కావలి కాస్తూ చిన్నపురుగు పాక్ నుంచి వచ్చిన వెంటనే పసిగట్టి నేలమట్టం చేస్తున్నారు
దేశంలోకి పాకిస్తాన్ ఆయుధాలు, డ్రగ్స్ పంపాలనుకుంటోందని, అయితే పాక్ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
బాబా రాందేవ్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్ లో బాబా రాందేవ్ మాట్లాడుతూ.. ''బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. అమీర్ ఖాన్ తీసుకుంటాడో లేదో నాకైతే తెలీదు. ఇక షారుఖ్ కొడుకు...........
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. కేవీబీపురం మండలం ఎమ్మిరాజుల కండ్రిగలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒ
వీసా గడువు ముగిసి పోయినా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.