ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కొటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు.
గోవానుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి హైదరాబాద్ చుట్టు పక్కల విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో మత్తు ఇంజక్షన్లు అనధికారికంగా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా, వినియోగానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలీసులు కళ్లు గప్పి డ్రగ్స్ మాఫియా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశార�
ఇన్నాళ్లు బంగారం అక్రమ రవాణకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పుడు మరో కలకలం రేగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా..
గురువారం గుజరాత్లోని కండ్లా పోర్టుకు సమీపంలోని కంటైనర్ నిలిపివుంచే ప్రాంతంలో ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు అభిషేక్,అనిల్ కుమార్ ల పోలీసు కస్టడీ ముగియటంతో పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో హజరు పరిచారు.
మత్తు బాబులకు షాక్.. డ్రగ్ ఎనలైజర్ టెస్ట్..!
డ్రంకెన్ డ్రైవ్ తరహాలో ఇక డ్రగ్ టెస్టులు చేయనున్నారు. ఇందుకోసం డ్రగ్ ఎనలైజర్లను వాడనున్నారు. నిమిషాల్లోనే పట్టేయనున్నారు.(Drug Analyzer)
జీవితాలను ఛిద్రం చేస్తున్న మత్తు