Home » drunk
Delta Airlines : అటెండెంట్ ను కిస్ అడిగాడు. వృద్ధుడి కోరికతో అతడు బిత్తరపోయాడు. ఒక మగాడు మరో మగాడిని కిస్ అడగటం ఏంటని నివ్వెరపోయాడు. ముద్దు ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో బర్క్ రెచ్చిపోయాడు.
మద్యం మత్తులో ఓ మోడల్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా ?
wife murder husband with saree: తాగుబోతు భర్త పెట్టే టార్చర్ తో విసిగిపోయిన ఓ భార్య భర్త అని కూడా చూడకుండా అతడిని కడతేర్చింది. చీరతో ఉరి బిగింది భర్తను హత్య చేసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరి ఏరియాలో ఆదివారం(ఫిబ్రవరి 21,2021) రాత్రి ఈ ఘటన జరిగింది. సరితా దేవి (35), సిక�
US woman : మద్యం తాగే వారు మత్తులో ఉంటారు. మత్తులో తూగుతూ ఉంటారు. కిక్ ఎక్కడం కోసం..ఎక్కువగానే మద్యాన్ని సేవిస్తుంటారు. లిక్కర్ సేవించిన తర్వాత..మత్తులో ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. మద్యం తాగి..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతుంటారు. అయితే..ఓ మహిళ�
మీ నడికను చూస్తే చాలు.. మీరు మందు కొట్టారో లేదో ఇట్టే చెప్పేస్తాయి స్మార్ట్ ఫోన్లు.. కొంచెం మందు కొట్టినా నడక మారిపోతుంది.. తూలుతూ లేస్తూ నడుస్తుంటారు.. మీరు మద్యం ఎంత సేవించారో ముందే హెచ్చరిస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు. కొద్ది మొత్తంలో ఆల్కహాల�
నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడంపై సరదాగా కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తిరిగి రాని లోకాలకు పంపింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఐదుగురు మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఫుల్లుగా మందు తాగారు. �
కరోనా వైరస్ ఓ వైపు భయకంపితులను చేస్తోంది. వైరస్ బారిన పడిన రోగులకు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. వీరు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో వైరస్ రోగుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా మంచినీళ్లు అనుకుని శానిటైజ�
కరోనా వైరస్ ఓ వైపు భయకంపితులను చేస్తోంది. వైరస్ బారిన పడిన రోగులకు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. వీరు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో వైరస్ రోగుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా మంచినీళ్లు అనుకుని శానిటైజ�
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్. దాంతో జగన్ ప్రభుత్వం జోరుకి అడ్డుకట్ట పడింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంత�