Home » Drunken Man
కిందకు దిగి రావాలని గ్రామస్తులు ఆ మందుబాబును చాలాసేపు వేడుకున్నారు.
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్ కే కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలు అలియాస్ ప్రవీణ్ తన భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బాలు ఆత్మహత్య చేసుకుంటానని కాలనీలోని విద్యుత్ స్తంభం ఎక్కాడు.
మద్యపానం,ధూమపానం సేవించటం ప్రాణానికి హానికరం అని సినిమా ప్రారంభంలో ఒక స్లైడ్ వేస్తారు. కానీ మద్యం తాగిన మైకంలో ఒక వ్యక్తి హత్యచేశానని చెప్పుకోవటంతో తన ప్రాణాలు కోల్పోయిన ఘటన త
తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఒక యువకుడు త్రాచు పామును మెడలో వేసుకుని జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు.
రాజస్థాన్ లోని ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆడుకున్నాడు. ఆడుకోవడం మాత్రమే కాదండీ.. దానితో మూడుసార్లు కాటు కూడా వేయించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్లోని దూసై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిం�