Dubbaka bye-elections

    నో మాస్క్ – నో ఓట్ : దుబ్బాక పోలింగ్‌లో కోవిడ్ జాగ్రత్తలు

    November 3, 2020 / 10:46 AM IST

    No mask no vote-Dubbaka polling : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌లో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. నో మాస్క్.. నో ఓటు అంటూ పూర్తి జాగ్రత్తలతోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర శానిటైజర్లు, మాస్క్‌లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల �

    దుబ్బాక పోలింగ్: కరోనా పేషెంట్లకు స్పెషల్ టైమింగ్

    November 3, 2020 / 08:34 AM IST

    Special timing for Covid-19 patients : దుబ్బాక ఉప ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు �

    దుబ్బాక దంగల్.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

    November 3, 2020 / 07:13 AM IST

    Dubbaka Bye elections:దుబ్బాక ఉప ఎన్నికకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ

    దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

    November 3, 2020 / 06:54 AM IST

    Dubbaka bye elections : దుబ్బాక ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షా 98 వేల మందికి పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 20 మంది అభ

    సిద్దిపేటలో దుబ్బాక ఉప ఎన్నిక టెన్షన్‌..!

    November 3, 2020 / 06:43 AM IST

    Dubbaka bye elections : దుబ్బాక ఉప ఎన్నిక వేళ.. సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ – బీజేపీ నేతలు బాహాబాహీకి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్ నేతలు బస చేసిన హోటల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ కార్యకర్తలు.. రచ్చరచ్చ చేసేశారు. అసలు ఇ�

    హైదరాబాద్‌లో కుట్రలకు బీజేపీ ప్లాన్.. నీచ రాజకీయాలు చేస్తోంది : కేటీఆర్‌

    November 1, 2020 / 07:42 PM IST

    హైదరాబాద్‌లో కుట్రలకు బీజేపీ ప్లాన్‌ చేసిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఇష్యూను పెద్దది చేస్తూ.. హైదరాబాద్‌లో తీవ్ర ఆందోళనకు బీజేపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. లాఠీచ�

    రఘునందన్ ఇంటికి కూడా టీఆర్ఎస్ 5 పథకాలు అందుతున్నాయి : హరీశ్ రావు

    November 1, 2020 / 06:59 PM IST

    Dubbaka bye-elections : దుబ్బాక  ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు మంత్రి హరీశ్ రావు. అభివృద్ధి పనులు చేపడుతున్న టీఆర్ఎస్‌ను నమ్ముదామా? అబద్దాల పునాదుల మీద ప్రచారం చేసే బీజేపీని నమ్ముదామా? ఆలోచించు కోవాలని సూచించారు. సొంత మనుషులు

10TV Telugu News