Home » Dumka
పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే కొన్నిసార్లు టీచర్లు పిల్లల్ని కొడుతుంటారు. కానీ, ఝార్ఖండ్లో మాత్రం పిల్లలే టీచర్పై దాడి చేసి కొట్టారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
విద్యార్ధులకు మంచి చెడులు చెప్పాల్సిన మాస్టర్ తప్పతాగి స్కూల్ కు వచ్చాడు. తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాల్సిన హెడ్ మాస్టర్ మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. నిషా తలకెక్కి విద్యార్ధుల ముందే రచ్చ రచ్చ చేశాడు. పైగా పాటలు పాడుతూ నేలమీద దొర్లుతు న
వివాహేతర సంబంధం ఉందనే కారణంతో వివాహితను, యువకుడిని నగ్నంగా ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.
Teachers in Jharkhand’s Dumka turn village into classroom : గ్రామం వీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులు చేతబట్టి పాఠాలు చెబుతున్న టీచర్లు. లాక్ డౌన్ ముగిసినా..పాఠాలు చెప్పే తమకు..చదువుకునే విద్యార్ధులకు కూడా కరోనా కష్టం రాకుండా జాగ్రత్త పడుతూ ఇలా వినూత్నంగా పాఠాల