Home » durg district
8 గంటలపాటు ఈత కొట్టడం అంటే మామూలు విషయం కాదు. చంద్రకళ అనే 15 ఏళ్ల అమ్మాయి నాన్ స్టాప్ గా ఈత కొట్టి 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో పేరు సంపాదించుకుంది.
Rising Cases చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ లోని మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. దుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడు రోజుల్లో 38 మంది మరణించారు. ఆస�
4 of family killed in Chhattisgarh, : చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. దుర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖుద్ముద గ్రామంలో బాలరాజ్ సోంకర్(60), దులారిన్ భాయ్(55) �