Home » Durga idol immersion
మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది.
పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా నదిలో వరద ప్రవాహం పెరగడంతో పలువురు గల్లంతయ్యారు. వీరిలో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో నలు
ఛత్తీస్ఘడ్ కారు ప్రమాదం మరువకముందే మధ్యప్రదేశ్లో మరొకటి జరిగింది. దుర్గా నిమజ్జనానికి వెళ్తున్న భక్తులను ఢీకొంటూ కారు దూసుకొచ్చింది.