Home » durga temple
దుర్గగుడి పాసుల జారీలో అవకతవకలు
విజయవాడ దుర్గగుడిలో ఆలయ నియమాలను పట్టించుకోని పోలీసులు
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగాయి.
ఏప్రిల్ 02వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభతో అలరారనుంది. రెండో తేదీన ఉగాది పండుగ, పదో తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు, 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరించే పాము నిన్న సాయంత్రం చనిపోయి కనపడింది. దానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నా
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై జులై 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. ఇందులో భాగంగానే అమ్మవారు మూడు రోజులపాటు కూరగాయల రూపంలో దర్శనమివ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కరోనా లాక్డౌన్ వేళల్లో మార్పులు చేసిన దృష్ట్యా ..విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దర్శనం వేళలు పెంచినట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.