Home » Dussehra
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది.
గత రెండేళ్లలో టీఎస్ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రయాణికులే కేంద్రంగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మరో 1000 బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ కల్లా ప్రజలకు కొత్త �
దసరా రోజున మసీదులో దుర్గా పూజ చేశారు కొంతమంది వ్యక్తులు. దీనిపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. .. వారిపై చర్యలు తీసుకోకుంటే నిరసలు చేస్తామని ముస్లిం సంఘాల హెచ్చరించారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా రాంలీలా మైదానంలో రెండేళ్ల అనంతరం దసరా వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు ఎక్కువ మంది ప్రజలు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు లవ్ కుష్ రాంలీలా కమిటీ తెలిపింది. ఇక రాంలీలా మైదానంలో నిర్వహించే వేడుకల్లో రముడిగా
దసరా పండుగ నేపథ్యంలో బస్, రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లలో నిలబడి వెళ్లడానికి కూడా చోటు దొరకడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ, ఆంధ్రప్రద�
జోగులాంబ..! తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో వెలసిన ఈ క్షేత్రానికి అనేక విశిష్టతలున్నాయి. చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం. అష్ట
సెలవులు అనగానే స్కూలు పిల్లలతోపాటు ఉద్యోగులకు సంతోష పడతారు. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ మహదానందాన్ని ఇస్తాయి. రానున్న దుర్గాపూజ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 11 రోజుల పాటు ఆఫీసులకు సెలవులు ప
గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోమవారం నుంచి యధావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది. కరోనా లాక్ డౌన్ లో..
శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేసిన దండకారణ్యంలో దసరా వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆదివాసీలు జరుపుకునే ఈ వేడుకలకు రాజకుటుంబాలవారు కూడా వచ్చి పాల్గొంటారు.