Home » duties
Dubbaka bypoll..political heat : దుబ్బాక బై పోల్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. ప్రచారం జోరందుకుంది. ప్రజలంతా తమతోనే ఉన్నారని.. ఉప ఎన్నికలో విజయం తమదేనంటూ.. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమా
కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్
తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది. విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పోరాటం
సిరిసిల్లలో 288 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశిస్తేనే విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్ స్పష్టం చేశారు.
కొన్ని పార్టీల నాయకుల మాటలను విని…యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారని..తద్వారా..కార్మికుల మరణాలకు కారణమంటున్నారు డ్రైవర్ సయ్యద్ హైమద్. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకే తాను డ్యూటీలో చేరేందుకు నిర్ణయించినట్లు �
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు కదిలివస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఈనెల 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి గడువు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు.
సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు
ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తిరిగి విధుల్లో చేరారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్లో ఆయన విధులు చేపట్టారు. కొత్త లుక్లో కనిపించారు. భారీగా ఉన్న మీసాలను తొలగించాడు. మిగ్ – 21లో అభినందన్ ప్రయాణించాడు. సుమారు ఆరు నెలల తర్వాత ఆయన విమా�