Home » Dwivedi
ఏపీ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల్లో ఈవీఎం మొరాయింపులు, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి పడుతుందని.. టీడీపీకి వేస్తే వైసీపీకి ఓటు పడుతుందని.. ఈవీఎంల్లో తప్పులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట
ఏపీలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల మాత్రమే టైం ఉంది. పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నాయంటూ ఎన్నికల అధికారులకు కంప్లయింట్స్ వస్తున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అధికారులు పట్టించుకోవడం లేదనే విమ�
లోక్ సభ, శాసనసభల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల సీఈవోలు అలర్ట్ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు బిజీ బిజీ అయిపోయారు. లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్ష