Home » e-visa
అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చేవారందరికి ఈ-వీసా( e-Visa)లను తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
https://youtu.be/ughnifdg7fU
కేరళలో మూడు కేసుల్లో కరోనావైరస్ పాజిటీవ్ గా వచ్చింది. చైనాలో 360 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న కరోనాను నియంత్రించేందుకు భారతదేశం యుద్దప్రాతిపదికనే పనిచేస్తోంది. కొత్తగా పాజిటీవ్ రిజల్ట్ వచ్చిన మూడో పేషెంట్ ను కంజన్ గాడ్ జిల్లా హాస్పి�
చైనాలో వౌహాన్ సిటిలో గత నెలలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ 300మంది ప్రాణాలు తీసి…ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్… చైనాలోని వూహాన్ లో నివసిస్తున్న మన దేశీయులను శనివారం, ఆదివార�