-
Home » E20 petrol
E20 petrol
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్1 నుంచి బంకుల్లో E-20 పెట్రోల్ మాత్రమే.. దీనివల్ల మీ వాహనాలకు ఉపయోగం ఏమిటంటే?
March 4, 2026 / 02:01 PM IST
E20 Petrol : దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని పెట్రోల్ బంకుల్లో 20శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20), కనీసం రీసెర్చ్ ఆక్టేన్ నవంబర్ (ఆర్ఓఎన్) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆశించింది.
E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గుతుందా..? 2021 నీతి ఆయోగ్ నివేదిక ఏం చెప్పింది..
September 1, 2025 / 01:35 PM IST
దేశంలో E20 పెట్రోల్ వాడకం పెరగాలంటే.. ఇటువంటి ఇంధనాల రిటైల్ ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉండాలని నీతి అయోగ్ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
మన వాహనంలో E20 పెట్రోల్ పోయించుకుంటే మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే?
August 5, 2025 / 03:02 PM IST
ఈ20 పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్, సంబంధిత పార్టులను డ్యామేజ్ చేసే ప్రభావం ఉందంటూ వస్తున్న ప్రచారంపై కూడా పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.