Home » earth quake
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేవలం 48 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో భవిష్యత్లో భారీ భూకంపాలు వస్తాయా? అంటే అవునంటున్నారు ఐఐటీ కాన్పూర్కు చెందిన భూకంప నిపుణుడు ప్రొఫెసర్ జావేద్ మాలిక్....
శిథిలాల కింద నుంచి బయటపడ్డప్పటికీ, ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు 104 గంటలు శిథిలాల కింద చిక్కుకుని, బయటపడింది. అయితే, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ
భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం అమెరికాకు పలు విజ్ఞప్తులు చేసింది.
భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్కు సాయం చేసేందుకు తాము సిద్ధమని భారత్ తెలిపింది. అఫ్గాన్లో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల 1,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగ కంపించింది. జిల్లాలోని పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల,మాదిరెడ్డిపాలెం, చల్లగిరి మండలలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.దీంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
చిత్తూరు జిల్లాలో భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపాలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల తిరుపతిలో నీటి ట్యాంక్ పైకి లేచిన ఘటనను ఆ జిల్లా వాసులు ఇంకా మరువనేలేదు.
చిత్తూరు జిల్లా లో మరోసారి భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. రెండురోజుల క్రితం సోమల మండలం లో భూమి కంపించగా తాజాగా రామకుప్పం లో భూమి కంపించింది.
ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. భూమి కంపించింది. జనాలు భయాందోళనలకు గురయ్యారు.
కడలి కల్లోలం.. తీరప్రాంతవాసులను వణికిస్తోంది. కొన్నిచోట్ల ముందుకు వచ్చిన సముద్రం.. మరికొన్ని చోట్ల వెనక్కి వెళ్లింది.