Home » Earthquake Kills
హైతీలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకు 304 మంది చనిపోయి ఉంటారని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది.