East Godavari Boat Accident

    ప్రభుత్వ సహాయం : బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు చెక్కులు

    October 28, 2019 / 03:04 PM IST

    తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అక్టోబరు29న పంపిణీ చేస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి  చెప్పారు. వీటితో�

    బోటు వచ్చేనా : 10 మంది కోసం గాలింపు

    September 20, 2019 / 08:04 AM IST

    గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. దేవీపట్నం దగ్గర ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల సంఖ్య 37కు చేరగా �

    మహా విషాదం : దొరకని యువ ఇంజనీర్ల ఆచూకీ..రెండు గ్రామాల్లో విషాదం

    September 16, 2019 / 05:27 AM IST

    పాపికొండలు విహార యాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో గల్లంతు అయిన వారిలో యువ ఇంజినీర్లు ఉన్నారు. ఆచూకీ తెలియడం లేదన్న సమాచారం తెలియడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారికి ఏమి �

    బోటు ప్రమాదం : రాజమండ్రిలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్

    September 16, 2019 / 03:46 AM IST

    తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ రాజమండ్రికి చేరుకున్నారు. బోటు ప్రమాద ఘటన అనంతరం జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఆయన వచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి వచ్చి..తెలంగాణ వాసులను ఆయన పర

    వీకెండ్స్‌లో విహార యాత్రలు : టూరిస్టుల్లో సండే టెన్షన్

    September 16, 2019 / 01:02 AM IST

    ఆదివారం వస్తోందంటే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా టూర్ ప్లాన్ చేస్తారు. కానీ.. ఇప్పుడు అమ్మో ఆదివారం అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే… సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన ప్రమాదంతో �

10TV Telugu News