Home » East Godavari
తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల వైఖరి విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాల్సి ఉండగా.. ఎమ్మెల్యేలు మాత్రం సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నిర్వహిస్తున్న ఎడ్ల బండి పోటీల్లో ఏ ఒక్కరు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అటు నిర్వాహకులు కూడా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించారు. వీర
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. వైరస్ ప్రభావం మరింత అధికమవుతోంది. కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది.
andhrapradesh : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 263 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసు సంఖ్య 8,93,734కి చేరాయి. 8,84,357 మంది చికిత�
ఈ హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండే డ్రింక్ తాగి కాస్త సేదతీరుతున్నారు జనాలు. ఈసారి ఎండలో తిరిగొచ్చాక చల్లదనం కోసం మీరూ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుదామని ఫిక్స్ అయ్యారా? అయితే, ఒక్క సెకన్ ఆగండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
A car crashed into a canal : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కాల్వలోకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన ఇందుకూరి వెంకట సత్యన
caste boycotts on 15 families : తూర్పుగోదావరి జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. పంచాయతీ ఎన్నికల్లో తమను కాదని.. కొన్ని కుటుంబాలు వేరే అభ్యర్థికి మద్దతివ్వడంతో ఏకంగా ఆ 15 కుటుంబాలను గ్రామపెద్దలు బహిష్కరించారు. కాజులూరు మండలం జగన్నాధగిరి గుత్తులవారిపేటలో వై�