Home » East Godavari
Two killed in road accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం సింగారమ్మ తల్లి ఆలయం సమీపంలో వేగంగా వస్తున్న ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చె
AP hotal Named potta penchudaam : కొన్ని హోటల్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వింటే చాలు నవ్వొచ్చేస్తుంది. ఈ పేరేంటిరా బాబూ అనిపిస్తుంది. అటువంటి ఓ వింత పేరుగల హోటల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హోటల్ పేరు వింటే మొదట భయమేస్తుంది. బాబోయ్ ఒళ్లు..పొట్ట తగ్�
Tension continues over chicken races : తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోనసీమ సహా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేల అడ్డుకట్టకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు �
Distribution of places of 30 lakh 75 thousand houses in AP : రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..ఇందుకు రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ�
AP CM Jagan Gives 3 Options For House Construction : ఏపీలో లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం ఏపీ సర్కార్.. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. 30 లక్షల 75వేల మంది మహిళ
Two children killed in a road accident : తూర్పుగోదావరి జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కూలి పనికి తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల తలలపై నుంచి కంటైనర్�
Farmers protest against Divis Lab : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ లేబొరేటరీకి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. తమ భూములను సేకరించొద్దంటూ దివీస్కు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దా
mla kondeti chittibabu pathetic condition: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను మంత్రి పినిపె విశ్వరూప్ తొక్కేస్తున్నారని కొండేటి చిట్టిబాబు చాలా ఫీలైపోతున్నారట. నేతల మధ్య వివ�
Rolling lorry Driver cleaner burnt alive : తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మారేడుమిల్లి ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మారేడుపల్లి వద్ద శనివారం రాత్రి లారీ బోల్తాపడింది. మంటలు అంటుకోవడంతో డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. డ్రైవర్ మృతదేహాన్న