Home » East Godavari
CM to lay stone for Ameenabad fishing harbour : ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రూపొందించే మహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుప్థాపన చేయనున్నారు. 2020, నవంబర్ 21వ తేదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా..ఫిషింగ్ హార్బర్లకు శంకు�
mystery death of nri in tuni: అతడో ఎన్నారై. కరోనా నేపథ్యంలో సొంతూరుకి చేరుకున్నాడు. భార్యా పిల్లలతో కలిసి జీవనం సాగించేవాడు. సీన్ కట్ చేస్తే… ఓ రోజు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భార్యే హత్య చేసిందని మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణ… తన భర్తది సహజ మర
volunteer suicide attempt: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సువర్ణ అనే వాలంటీర్ ఫినాయిల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే సువర్ణని ఆసుపత్రికి తరలించారు. రచ్చబండంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అవమానించార�
7 killed as vehicle overturns in Andhra’s East Godavari Thantikonda Village : తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ప్రమాదఘటనాస్థలాన్ని ఆర్టీఏ అధికారులు పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఎంవీఐ సురేశ్ బాబు వెల్లడించారు. ఘాట్ రోడ్డుకు రిటర్నింగ్ వాల్ లేకపోవడంతో నేరుగా
East Godavari Tantikonda Accident : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. స్పాట్లోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. గాయపడిన 10 మందిలో నలుగ
son suicide: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్(14) అనే బాలుడు చెరువులో దూకి చనిపోయాడు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన ప్రసాద్.. ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడటం మొదలుపెట్టా
chandrababu follows cm jagan: రాజకీయ చైతన్యం కలిగిన ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి టిడిపి వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా. అధికార పార్టీ సామాజిక న్యాయం ముందు ప్రతిపక్ష పార్టీ సామాజిక వర్గ సమీకరణాలు నిలబడతాయా. అధికారంలో ఉన్నప్పుడు విస్మరించిన సామాజిక �
rape attempt on minor girl: చేసిందే పాడుపని.. సభ్య సమాజం తలదించుకునే పని.. మత్తులో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసి.. నిజం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు ముగ్గురు కామాంధులు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో.. బాధితురాలి తండ్రి ఆత్మహత్యా�
అంతర్వేదిలో కరోనా కలకలం రేపింది. దగ్ధమైన రథం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైరస్ సోకింది. దీంతో వారందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఎస్పీ నయీమ్ కరోనా బారిన పడ్డారన్న విషయం బయటపడింది. ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ ద�
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది.ఇప్పటికే దేవరాజ్ వాగ్మూలం రికార్డు చేసిన పోలీసులు ఆదివారం సాయి కృష్ణను విచారించనున్నారు. సాయితో పాటు శ్రావణి తల్లితండ్రులనుకూడా ఆదివారం పోలీసులు విచారించనున్నారు. తూ�