Home » East Godavari
తాజాగా మరోసారి థియేటర్స్ ని షట్ డౌన్ చేస్తామని అంటున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు తరలి రావడంతో..
వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకులు ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది.
తెల్లవారుజామునే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.
ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.
ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని సమాచారం.
ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.
టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.