-
Home » East Godavari
East Godavari
పెళ్లైన కొన్ని గంటలకే వరుడిని చంపిన వధువు సోదరులు.. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య
రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పని చేస్తున్న సంధ్య, వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి సూర్యప్రకాష్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. నలుగురి మృతి.. వివరాలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ
"ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనబడితే 9494060060 కి ఫోన్ చేయండి. పాల గురించి మరో రెండు-మూడు రోజుల్లో నివేదిక వస్తుంది" అని అన్నారు.
ఒక్కో రూమ్ లక్ష రూపాయలు..! 3 నెలల ముందే అన్నీ బుక్.. గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కి హౌస్ ఫుల్ బోర్డులు
లాడ్జ్ లు, హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్ కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ కి షాక్.. మళ్ళీ మూత పడనున్న థియేటర్స్.. అల్టిమేటం జారీ చేసిన ఎగ్జిబిటర్లు..
తాజాగా మరోసారి థియేటర్స్ ని షట్ డౌన్ చేస్తామని అంటున్నారు.
హౌస్ ఫుల్.. గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కు ఫుల్ డిమాండ్.. పండక్కి 3 నెలల ముందే బుకింగ్స్
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు తరలి రావడంతో..
జగన్కు బైబై..! ఫ్యాన్ గాలి వద్దు సైకిల్ సవారీ ముద్దంటున్న నేతలు..! ఎందుకిలా..
వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకులు ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీకమాస శోభ
తెల్లవారుజామునే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
పోలవరం ప్రాజెక్ట్.. పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి, అందుబాటులోకి వస్తే ప్రయోజనాలు ఏంటి?
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.
పోలవరం ప్రాజెక్ట్.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేయనుంది, కేంద్రం ఎలా సహకరించనుంది?
ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.
తూర్పు గోదావరి జిల్లాలోని ఆ ఆలయానికి.. ఏకంగా అన్ని లక్షలు డొనేట్ చేసిన ఎన్టీఆర్..
ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని సమాచారం.