Home » East Godavari
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళితుడి శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ కుమార్ తన వెర్షన్ వినిపించాడు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా ఖండించాడు. తనక�
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసు�
తూర్పుగోదావరి జిల్లాలోని యానాంలోని రొయ్యల చెరువులో టోర్నడో బీభత్సం సృష్టించింది. న్యూ రాజీవ్ నగర్ లో ఉన్న ఓ రొయ్యల చెరువులో సుడిగా చెరువులో ఉన్న రొయ్యల్ని చుట్టేసింది. సుడిగాలి బీభత్సానికి చెరువులో ఉన్న రొయ్యలు అమాంతంగా గాలిలో పైకి లేచాయ�
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సర్పవరంలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 8ఏళ్ల boy rape attempt on girlబాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టా
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో 15రోజుల పసికందు కిడ్నాప్, హత్య
అతడు కరోనాను జయించాడు. వైరస్ పై పోరడాడు. సరైన వైద్యం తీసుకుంటే..ఏమీ చేయదని నిరూపించాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రికి చెందిన వ్యక్తి. వైరస్ సోకడంతో మరణిస్తారనే భయం ఉన్న వారందరికీ ధైర్యం నింపాడు ఈ యువకుడు. వైద్యుల సూచనలు పాటిస్త�
నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్
నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.