Home » East Godavari
పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా.. పుంజులు బరుల్లోకి దిగడం కాయమే అంటున్నారు పందెంరాయుళ్లు. కోనసీమ గ్రామాల్లో భారీగా బరులు రెడీ చేశారు. మెట్టతోక కోడి మెరుస్తుందని
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. రెండు రోజుల్లో పండుగ ఆనందంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీలో ఈ పండుగ వచ్చిందంటే..ముందుగా గుర్తుకొచ్చేది కోళ్ల పందాలు. బరి గీసి కోళ్లు ఢీ కొంటుంటే..ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు. ఉత్కంఠ రేపే ఈ పందాలక
జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనితో తూర్పుగోదావరి జిల్లాలో భానుగూడి జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. కొందరి చొక్కాలు
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో బాహుబలి గొబ్బెమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామంలోని ఉదాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు, మహిళలు, కమిటీ సభ్యు వారం రోజుల పాటు శ్రమించి 5 టన్నుల ఆవు పేడను సేకరించారు. ఆ ఆవుపేడతో  
సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. తొమ్మిదేళ్�
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై మరో కేసు నమోదైంది. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం వివాదంలో అనపర్తి డీఎస్పీ హర్షకుమార్ పై పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు హర్షకుమార్ కు జనవరి 6 వరకు రిమాండ్ విధించింది. కాగా
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిసెంబర్ 21, శనివారం సాయంత్రం జరిగే క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సదరు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు సరిగా లేకపోవడంతోనే ఎన్నికల్లో ఓడియపోయానని అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.
దిశ ఘటనలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దిశ ఘటనలో తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. దిశను చంపిన వారిని రెండు బెత్తం