Home » East Godavari
కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన
జనసేన పార్టీకి షాక్ తగలబోతున్నది.. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇబ్బందిగా మారిందా అంటే అవుననే అంటున్నారు సంఘటనలు. జనసేన అధినేత పవన్ ఓవైపు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మా�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆపరేషన్ రాయల్ వశిష్ట -2 కంటిన్యూ అవుతోంది. బోటు వెలికితీతలో ధర్మాడి టీం పురోగతి సాధించింది. అక్టోబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం రెయిలింగ్ బయటకు రావడంతో..ఇక బోటు బయటకు వస్తుందనే ఆశలు చిగురించ�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరుగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి కనిపించింది. బోటు వెలికితీత పనుల్లో భాగంగా ధర్మాడి టీమ్ బుధవారం గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో యాంకర్కు బలమ
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రావెల్ మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్కు వచ్చిన ఓ టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. మారేడుమిల్లికి 20కిలీమీటర్ల దూరంలో ఘూట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర లోయలో టెం�
తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన దంపతుల హత్య కేసులో పోలీసులు మిస్టరీ ఛేదించారు. 4 నెలల తర్వాత హంతకుడిని కనిపెట్టారు. ఇంట్లో అద్దెకున్న వాడే హంతకుడని
కచ్చులూరు గోదావరిలో మునిగిపోయిన బోటును తీసేదాక తాను ధరించిన డ్రెస్ని తీయనని మత్స్యకారుడు శివ వెల్లడిస్తున్నాడు. గోదావరి వరద ఉధృతిగా ప్రవహిస్తుండడం..సుడిగుండాలు ఉండడంతో అధికారులు ఆపరేషన్కు అనుమతినివ్వలేదు. దీంతో సత్యం బృందం దేవిపట్నం �
కచ్చులూరు గోదావరి ప్రమాదంలో మునిగిపోయిన.. రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. అక్టోబర్ 02వ తేదీ బుధవారం కురిసిన భారీ వర్షంతో… వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. అక్టోబర్ 03వ తేదీ గురువారం నాలుగో రోజు పనులు ప�
తూర్పుగోదావరి జిల్లాలో 44 వేల 198 మంది జాబ్స్ రావడం ఒక చరిత్ర..ఒక రికార్డు అన్నారు సీఎం జగన్. కనివినీ ఎరుగని విధంగా ఉద్యోగ నియమకాలు చేస్తున్నామని, పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలనే అనే తపనతో తాము గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్న