Home » East Godavari
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చదివిస్తే..నేడు ఆయన కొడుకు జగన్..తమకు ఉద్యోగాలు ఇచ్చారని నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులు కొనియాడారు. అక్టోబర్ 2వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని కరపలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా సచివా
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తేతలి రామారెడ్డి కన్నుమూశారు. 1989, 2004లో అనపర్తి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపార�
డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో గోదావరి నదిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీసేందుకు బాలాజీ మెరైన్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బోటుని తీసేందుకు
మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగలింది. దళంలో కీలక మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కింది. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనలో గాలింపు చర్యలు నిలిపివేశారు. గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద ఆరు రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదంలో డ్రయివర్లు బతికే ఉన్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణ చనిపోయారన్న వార్త నిజం కాదన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమవుత�
గోదావరిలో 40మందికి పైగా ప్రాణాలు తీసిన బోటు కోసం వేట ఇంకా సాగుతూనే ఉంది. ప్రమాదానికి గురైన పడవ గురించి అన్వేషణ జరుగుతూనే ఉంది. ఇంకా ఆచూకీ లభించని వారి మృతదేహాలను కనుగొంటూనే.. మరోపక్క బోటును నీటి పైకి తీసుకొచ్చే మార్గాలను పరిశీలిస్తున్నాయి రె�
మూడ్రోజులు అయిపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ టీమ్ గోదావరి అంతా జల్లెడ పడుతోంది. నీళ్లపై తేలుతున్న మృతదేహాలను ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. డెడ్ బాడీస్ని పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగ�
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో