Home » East Godavari
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన అన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ �
తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన తెలంగాణ వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని మ
తూర్పుగోదావరి జిల్లాల్లో పడవ మునకతో వరంగల్ అర్బన్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాపికొండలు చూసేందుకు వెళ్లిన బోటు గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బోటులో మొత్తం 62 మంది ఉన్నారు. అందులో 24 మందిని NDRF రక్షించింది.
తూర్పుగోదావరిలో జరిగిన ఘోరంపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. బోటు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని, మున్ముందు ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామన్నారు. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ సందర్భంగా ఏపీ హ�
తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 24 మందిని రక్షించారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సహాయక చర్యల �
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో పర్యాటకుల బోటు మునిగిపోయిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. 24 మందిని NDRF బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పె
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. 24 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 50 మంది ప్రయాణికుల
తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆరా తీసిన జగన్.. వెంటనే బోటు సర్వీస�
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 49 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్�
ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కష్టం. హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. కొన్ని సమయాల్లో కష్టం, టాలెంట్ మాత్రమే సరిపోవు.. అదృష్టం కూడా ఉండాలి