Home » East Godavari
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు.
తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం మండలాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. దీంతో ఏజె
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలోఇలాంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని..జగన్ కక్ష పూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన సీఎంలు రాజశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు కూడ
తల్లి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు నెరవేరే రోజొచ్చింది. 73 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు గర్భం దాల్చింది.
అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక వైద్యుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డారు. అమలాపురంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామకృష్టంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. డాక్
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది.బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు.ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త
ఏపీలో తిరుమల తరువాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అన్నవరం. కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారితో కలిసి రత్నగిరిపై (అన్నవరం కొండ)పై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి �
తూర్పుగోదావరి యు.కొత్తపల్లి మండలం మూలపేట శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలోని బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. రూ.55 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లుగా అ
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్పురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయులు రాళ్లు, బాటిళ్లతో పరస్పరం
వేలాది ఎకరాలను టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు.