Home » East Godavari
టీడీపీకి ఎంపీ తోట నర్సింహం రాజీనామా చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
తెలుగు దేశం పార్టీకి షాక్ తగలనుంది. కాకినాడ ఎంపీ తోట నర్సింహ్మ దంపతులు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓ�
రాజమండ్రి: యశ్వంత్పూర్-టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు
రాజమండ్రి: యశ్వంత్పూర్-టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్సభ కన్వీనర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం వైసీపీలో చేరారు. లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆపార్టీ ఎంపీ విజయసాయిర
అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వరుసలో అమలాపురం ఎంపీ పండుల �
తూర్పుగోదావరి : చిరుత ఎట్టకేలకు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో గత 10 రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుతను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు దొరిక్కిచ్చుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్న చిరుతను ఫారెస్�
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండల వాసులకు ఓ చిరుత చుక్కలు చూపించింది. బలుసుల్లంకలో ఇద్దరిపై దాడికి పాల్పడడంతో అక్కడి జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాడి చేస్తుందోమోనని గ్రామస్తులు తలో దిక్కు పారిపోయారు. అటూ ఇటు తిరిగిన చిరుత..ఓ గు
తూర్పు మన్యం వేడెక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.