Home » East Godavari
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో స్పందించారు. ఏపీలో తనది రెండో పర్యటన అని…ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నానన్నారు. ఏపీ ప్రజలు టీడీపీ అవినీతి, కుటుంబ రాజకీయలను కోరుకోవటంలే�
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు చేదు అనుభవం ఎదురైంది. కొమరగిరి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరారు.
అమెరికా : ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూశారు. అనసూయదేవి గత కొంతకాలంగా వయసుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతు తన 99వ ఏట అమెరికాలోని హ్యుస్టన్లో మృతి చెందారు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయదేవి.. ప్రము�
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు షాక్ తగులుతుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు పార్టీలు మారగా.. తాజాగా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనా�
ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారం దుక్కించుకోవాలనుకునే పార్టీకి ముఖ్యమైన జిల్లాగా చెప్పుకునే జిల్లా తూర్పు గోదావరి జిల్లా. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో మాల, శెట్టిబలిజ, యాదవ, పద్మశాలి, రజక, నాయి బ్రాహ్మణ కులాలు కీలకంగా ఉన�
ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కొందరు పల్లకీలు మోయడానికి వాడుకున్నారని.. అభివృద్ధి చేస్తారనే వారి పల్లకీలను మోశానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.