Home » East Godavari
ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలకు రానున్నారు. ఇటీవలే ఆయన రాయలసీమలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి వివరాలు జనసేన పార్టీ ట్విట్టర్లో వెల్లడించింది. * 2019, డి�
తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ వ్యక్తి టిక్ టాక్ వీడియో చేసి అనతరం ఆత్మహత్యకు యత్నించాడు. విజయ్ కుమార్ అనే వ్యక్తి చనిపోతున్నానంటూ టిక్ టాక్ వీడియో చేసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేస�
తూర్పు గోదావరి జిల్లా టూరిజం రంగంలో పెట్టుబడిదారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మంత్రి అవంతి మాట్లాడుతూ..ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల
మరోసారి ధర్మాడి టీం సక్సెస్ అయ్యింది. చిన్నారి దీప్తి శ్రీ మృతదేహాన్ని కనుగొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సవతి తల్లి చేతిలో దారుణ హత్యకు గురైన దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. మృతదేహాన్ని ఉంచి గోనెసంచిని ఇంద్ర�
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని కానిస్టేబుల్ ఫోటో తీస�
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిక్ టాక్ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది.
అరవింద సమేత సినిమా చూస్తే అందులో కథ గురించి తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐదు రూపాయలు కోసం హత్య జరుగుతుంది. ఇదే సినిమా కథకు మూలం. ఇది వాస్తవానికి జరిగే అవకాశం లేదు అనుకుంటుంటాం కదా? కానీ ఇదే జరి
తూర్పుగోదావరి జిల్లాలోని రహదారుల పరిస్థితులపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజమండ్రి, సామర్లకోట రోడ్డులను పీపీపీ పద్ధతిలో 4 లైన్ల రోడ్డులుగా విస్తరిస్తామని తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ�
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో కొండచిలువ కలకలం రేపింది.
సాంకేతికత చేతులెత్తేస్తే.. స్థానికత సత్తా చాటింది. ఎన్ని టెక్నాలజీలున్నా.. లోకల్ టాలెంట్ ముందు బలాదూర్ అని మరోసారి నిరూపితమైంది. ఆపరేషన్ వశిష్టతో అది నిజమని మరోసారి రుజువైంది.