Home » East Godavari
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారికి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తులో, 7 అంతస్తులు, ఆరు చక్రాలతో నూతన రథం డిజైన్ సిద్ధం చేశారు. కొత్త రథం నిర్మాణతో పాటు షెడ్డు మరమ్మతులు, షెడ్డు షె�
నేను కానిస్టేబుల్..కొత్తగా డ్యూటీ వచ్చా..తీసుకున్న దుస్తుల డబ్బులు ఇచ్చేస్తా…అంటూ ఓ మహిళ వ్యాపారిని మోసం చేసింది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కరపలో చోటు చేసుకుంది. పోలీసులు వె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 8,601 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో నెల్లూరులో 10 మంది, ప్రకా�
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాసరావు(40) రా�
ఏపీ సీఎం జగన్ వరద సహాయక చర్యలపై సమీక్షించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద నష్టాన్ని అంచనా వేయాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్
ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఒకటి. పార్టీల కంటే వ్యక్తులు, సామాజికవర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వెర్సస్ తోట త్రిమూర్తు
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై వెలసిన శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన 29 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో తీవ్ర కలకలం రేగింది. ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో కరోనా కలకలం రేపటం షాక్కు గురిచేస్తోంది. దేవస్థానంలో ఆది
తూర్పుగోదావరి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. చదువుకు అడ్డు చెప్పి బలవంతంగా మేనమామతో పెళ్లి చేయడంతో మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజుల క్రితం రమ్యశ్రీకి తన మేనమామతో కుటుంబ సభ్యులు వివాహం జరి�
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా… ఇప్పుడు పెద్ద మెట్రోపాలిటన్ మరియు టైర్ -1 నగరాల బయట అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ సోకుతున్న ప్రదేశంగా నిలిచింది. భారీగా కరోనా కేసులతో పెద్ద కరోనా హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా నిలిచింది. జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ పేట్రేగిపోతుంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 12వేల 483కు చేరింది. ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ ద్వారా చేసిన పరీక్షల్లో 580 మందికి, ర్యాపిడ్ యాంటీజెంట్ కిట్ల ద్వారా �