Home » East Godavari
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి.. చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది.
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి తన ఇద్దరు పిల్లలకు విషం తాగింది తాను తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పి. గన్నవరం మండలం కందులపాలెంలో ఈ ఘటన జరిగింది.
కరోనా సమయంలోనూ ప్రతిభ ఉన్నవారు ఉద్యోగాలు సంపాదిస్తూ ముందుకు సాగుతున్నారు. కరోనా కెరీర్కు అడ్డం కాదంటూ నిరూపిస్తున్నారు.
మాయదారి కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసింది. కరోనా మహమ్మారి అంతులేని విషాదాలు నింపుతోంది. కరోనా నుంచి కోలుకున్నా ఆ తర్వాత తలెత్తుతున్న ఇన్ ఫెక్షన్లు మరిన్ని సమస్యలు త�
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్గా తేలింది. మరో 106 మంది మృతి
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మేసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక వాట్సప్ మేసేజ్ ని ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివ
మొన్నటి వరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు ప్రజలను బ్రతిమాలినా అపోహలతో అందరూ ముందుకురాలేదు. వ్యాక్సిన్ వేయించుకున్న సమయంలో స్వల్పంగా కనిపించే కొన్ని లక్షణాలతో చాలామంది ప్రజలు వ్యాక్సినేషన్ వద్దనే వద్దని మొరాయించారు.
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు చదువు చెప్పించే ముసుగులో వారిపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది.
అతను ఒకటి కాదు..రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలపైనా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో పైశాచికత్వం ప్రదర్శించాడు.
సాధారణంగా పాముని చూస్తేనే ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. ప్రాణ భయంతో గుండె వేగంగా కొట్టుకుంది. అలాంటిది.. అత్యంత విషపూరితమైన, ఆరడగుల శ్వేతనాగు కనిపిస్తే.. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ.