Home » East Godavari
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,245 కొత్త కేసులు నమోదయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయ్యారు. మృతురాలు పశ్చిమగోదారి జిల్లా కాకిపాడుకు చెందిన సుధారాణిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. భయంతో ఒళ్లంతా చెమట్లు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో
గడిచిన 24 గంటలో ఆంధ్ర ప్రదేశ్ లో 1,502 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా 16 మంది మరణించారు.
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్టును నిరసిస్తూ ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. చింతమనేని ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రావణమాసంలో కూడా చికెన్ ధరలు తగ్గడం లేదు. డిమాండ్ కి తగినంతగా సప్లై లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది
తగ్గేదేలే.. గోదారి అల్లుడు తీసుకొచ్చిన సారె అదుర్స్..!
అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఆదివాాసీల ఆడబిడ్డ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది. కుగ్రామంలో పుట్టిన కుంజా రజిత పట్టుదలతో కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. లక్ష్యంవైపు పరుగులు పెడుతోంది..
ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,869 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో కరోనా ప్రారంభం నుంచి ఆగస్టు 11,2021 వరకు 13 వేల 582 మంది చనిపోయారు.
తనకు ఆరోగ్యం బాగుండక పోయినా రోగులకు సేవల చేయటం మాత్రం మానలేదో ఓ గ్రేట్ డాక్టర్. ఓ చేతికి సెలైన్ పెట్టుకుని మరో చేత్తో రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ ను చూసినవారంతా గ్రేట్ డాక్టర్..హ్యాట్సాఫ్ డాక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు.