Home » East Godavari
తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 చొప్పున నమోదు అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడు హత్య..మృతదేహాన్ని ముక్కలుగా కోసి..దహనం చేసిన ఘటనతో గ్రామం అంతా భయాందోళనకు గురైంది.
అత్తవారింటి వేధింపులు తన కుమార్తెకు తప్పలేదు. దీంతో కన్నబిడ్డ కాపురం నిలబెట్టలేకపోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షరామంలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లాలో మహిళా రేషన్ డీలర్ హల్చల్ చేసింది. రాయవరం మండలం నడురబడ గ్రామంలో రేషన్ డిపో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి చేసింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. ఒకరకంగా తారక్ ను ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఏపీలోని తూర్పు గోదావరి..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 కరోనా పరీక్షలు చేయగా.. 629 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది.
ఓ మై గాడ్.. దేవుని చిత్రపటాల్లో గంజాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 800 కరోనా కేసులు నమోదయ్యాయి.