Home » East India Company
కోహినూర్ను కలిగి ఉండడాన్ని హోదాగా భావించిన రాజ్యాలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. బ్రిటన్ రాజవంశానికి చేరిన తర్వాత మహారాణులే దానిని ధరించారు. ఇప్పుడే అది వారసత్వంగా కింగ్ చార్లెస్కు అందింది. ఇన్నాళ్లూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న 75ఏళ్ల కింగ్ చార్లెస
ఆ బంగారు నాణెం ఖరీదు అక్షరాల రూ.192 కోట్ల రూపాయలు. క్వీన్ ఎలిజబెత్ II మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె గౌరవార్ధం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నాణెం ముద్రించింది.