eastgodavari

    Encounter: విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు

    May 20, 2021 / 02:57 PM IST

    చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుపాకుల మోత మోగింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

    గోదావరి ఉగ్రరూపం…దేవీపట్నం మండలంలో నీట మునిగిన పలు గ్రామాలు

    August 16, 2020 / 05:11 PM IST

    ఏపీలో వానలు ముంచెత్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్ట ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి సమీప గ్రామాలను ముంచేసింది. భారీ వరదలతో దేవీపట్నం పలు గ్రామాలు నీటి మునిగాయి. ముంపు గ్ర

10TV Telugu News