Home » EC Rajatkumar
త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ, లోక్ సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓట్లర జాబితాను ఫైనల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా తమ ఓటు లేదని, దొంగ ఓట్లు నమోదు చేశారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ల పేర
రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 95 లక్షల 18 వేల 964 మంది ఓటర్లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. సుమారు 3 కోట్లకు చేరువలో ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. గత డిసెంబర్ 25 నుంచి ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణలో ఇ