Home » EC
తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్,హైదరాబాద్ స్థానానికి నోటిషికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి (2023)16న నోటిషికేషన్, మార్చి 13న పోలింగ్ జరుగనుంది. అలాగే ఫిబ్రవరి 16న ఎన్నికల కౌటింగ్ జరుగన�
సూరత్, రాజ్కోట్, జాంనగర్ ప్రాంతాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయింది. మొదటి దశ పోలింగ్ ఈ ప్రాంతాల్లో జరిగింది. కేవలం 63.3 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయింది’’ అని తెలిపింది. వాస్తవానికి 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో 66.75 శాతం పోలింగ్ న�
ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించనుంది ఈసీ.
కోడి, క్వార్టర్ బాటిల్ పంచిన టీఆర్ఎస్ నేతకు ఈసీ నోటీసులు
మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు పార్టీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే ఉచిత హామీలపై ముకుతాడు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పాల్సిందే అంటోంది. కొత్తగా �
ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మ�
ఒడిశా బ్రజ్ రాజ్ నగర్, కేరళలో త్రిక్కకర, ఉత్తరాఖండ్ లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మే 31న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 3న కౌంటింగ్ జరుగనుంది.
ఫిబ్రవరి 20కు పంజాబ్ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. దీంతో ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.