Home » EC
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులను మీసేవలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ..
కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల ఓటింగ్లో అవకతవకలు జరిగాయని మాయావతి అన్నారు.
పేజర్లను హ్యాక్ చేసినట్లు ఈవీఎంలను హ్యాక్ చేస్తారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
జమ్మూకశ్మీర్లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.
ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.
ఏయే నియోజకవర్గాల్లో తొలి ఫలితం రానుంది? ఏయే నియోజకవర్గాల్లో లేటుగా రిజల్ట్ రానుంది? ఈ అంశాలకు సంబంధించి 10టీవీ ఇన్ డీటైల్డ్ అనాలసిస్...
ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశామని నివేదికలో పేర్కొన్నారు.