EC

    ఎన్నికల కురుక్షేత్రం : సా.5 గంటలకు షెడ్యూల్ విడుదల

    March 10, 2019 / 06:06 AM IST

    సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమైంది. ఆదివారం(మార్చి 10) సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. విజ్ఞాన్ భవన్ లో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించనుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు 4 రాష్ట్రాల(ఏపీ, ఒడిశా, అరు�

    సైనికుల ఫొటోలు వాడొద్దు: రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్

    March 10, 2019 / 01:55 AM IST

    ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశం జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ సైనికుల ఫొటోలను వాడొద్దని,

    రెడీ టు రిలీజ్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సర్వం సిద్ధం

    March 9, 2019 / 06:16 AM IST

    2019 లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రభుత్వ సెలవులు, ఎండల ప్రభావం, భద్రత, ఈవీఎంల అందుబాటు సహా అన్ని అంశాలపై ఈసీ కస�

    ఈసీ తీపి కబురు : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్

    March 8, 2019 / 01:45 AM IST

    ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్‌ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చ

    వెంటనే పట్టుకోండి : ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్

    March 3, 2019 / 02:44 PM IST

    ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది జిల్లా

    పల్లె పాలన షురూ

    February 2, 2019 / 01:52 AM IST

    హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు పాలన స్టార్ట్ చేయనున్నారు. ఫిబ్రవరి 02వ తేదీ నుండి పాలన పగ్గాలు చేపట్టనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మూడు దఫాలుగా పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 12, 680 పంచాయతీలకు పాలకవర�

    బీజేపీ పై సర్జికల్ స్ట్రైక్స్ : రాహుల్ గాంధీ

    February 1, 2019 / 03:08 PM IST

    ఢిల్లీ: రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్  గాంధీ చెప్పారు. పేదవారిని ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ, రైతులను ఆదుకోవటంలోనూ బ�

    బ్యాలెట్ పేపరే బెస్ట్: కనకమేడల  

    January 23, 2019 / 07:21 AM IST

    అమరావతి : బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ మీద పెత్తనం మానుకోవాలని..బ్యాలెట్ పేపర్ తో ఎన్నికల విధానం తీసుకురావలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్స్ ను వ్యతిరేకించి ఈవీఎంలను అమలులోకి తీస�

    పంచాయతీ ఎన్నికలు : అర్హతలు..అనర్హతలు

    January 4, 2019 / 04:23 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ కూడా కూసేసింది. సర్పంచ్.. వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.

10TV Telugu News