Home » EC
తనను ఈసీ బదిలీ చేయడంపై కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని… లేదంటే తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. శ�
ఎన్నికల హామీల్లో భాగంగా సోమవారం(మార్చి-26,2019) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ హామీపై ప్రశ్నలు లేవనెత్తిన రాజీవ్ కుమారు కు ఈసీ నోటీసు �
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఈసీ బాధ్యత వహించాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు.
అమరావతి : వైసీపీ నేతల ఒత్తిడి వల్లే ఏపీలో అధికారుల బదిలీలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేశారు. ఈసీకి వైసీపీ చేసిన ఫిర్యాదుల కాపీలు, ఈసీ బదిలీల ఆదేశాల కాపీలను మార్చి 27 బుధవారం టీడీపీ నేతలు మీడియాకు �
ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై యాక్షన్ తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్సభ ఎన్నికల్లో భాగంగా
బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లో�
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేద�
హైదరాబాద్ : సోషల్ మీడియాకు కళ్లెం వేసేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. ఎన్నికల వేళ రెచ్చిపోయే సోషల్ మీడియా యోధులకు ముకుతాడును రెడీ చేసింది. దీనికి సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు కూడా సై అన్నాయి. నైతికంగా ముందుకు వచ్చి సోషల్ మీడియా ప్రచా�