Home » EC
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీస�
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష�
ఎన్నికలపై మోడీ బయోపిక్ ప్రభావం చూపుతుందని.. ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల చేయకూడదని ఈసీని కోరింది కాంగ్రెస్ పార్టీ. అయితే సినిమా విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. అంతేకాదు చిత్ర�
రైల్వే ప్రయాణికులకు టీ ఇచ్చేందుకు బీజేపీ ప్రచార నినాదం మై భీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే)తో కూడిన టీ కప్పులను వాడటం,రైల్వే టిక్కెట్లపై మోడీ ఫొటో వాడటంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది.మంగళవారం(ఏప్రిల్-2,2019)భారతీయ రైల్వేస్ కి ఈ
భారత ఆర్మీని మోడీ సేన గా అభివర్ణిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ను ఈసీ ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివార�
హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు
ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. సీఎం యువనేస్తం పథకం కింద ఇస్తున్న నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నో చెప్పింది. నిరుద్యోగ భృతి పెంచడం కుదరదని తేల్చింది. 2014 ఎన్నికల్లో హామీ మేరకు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ప్రభుత్వం భృతి ఇస్తోంది. ప్రస్తుతం �
అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని శుక్రవారం(మార్చి-29,2019) ఎలక్షన్ కమిషన్(ఈసీ) సుప్రీంకోర్టుకి తెలియజేసింది. వీవీప్యాట్ల లెక్కింపును పెంచితే మొత్తం లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి అదనంగా ఆర
ఐపీఎస్ల బదిలీలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
వైసీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి అనుకూలంగా