Home » EC
ప్రధానమైన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రాలపై రేపు స్క్రూటినీ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర జరిగిన గొడవలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించ
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్ లో విచిత్రమైన ఘటన జరిగింది. ఈవీఎం మొరాయించిందని వీఆర్ఏ దాన్ని రీస్టార్ట్ చేశాడు. దీంతో 52 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి ఓటర్లు షాక్ తిన్నారు. తమ ఓట్లు డిలీట్ కా�
అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు
కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి ఏపీ బీజేపీ నేతలు కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.
అమరావతి : ఈసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని, టీడీపీ
ఏపీలో ఈసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నోట్ ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు