Home » EC
హైదరాబాద్ : జగిత్యాలలో ఈవీఎంలను ఆటోలో తరలించారని, ఈవీఎంల తరలింపులో ఈసీ ప్రొటోకాల్ పాటించలేదని వచ్చిన వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్
కారులో భారీ నగదు పట్టుబడినట్టు వార్త హల్ చల్ చేసింది. కారులో రూ.20వేల కోట్ల నగదును ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు రెండు ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
రోడ్ షో, ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాల్లోనూ వీరు మాట్లాడకూడదు. ప్రచారానికి సంబంధించిన నోటి నుంచి మాటలు రాకూడదు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6 గంటల
దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
ఢిల్లీ : ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వాడటం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటప్పుడు మన దేశంలో ఎందుకు వాడాలి అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అనే రీతిలో చంద్రబాబు మరోసారి మాట్లాడారు. ఈవీఎంలకు వ్యతిరేక�
తనను ఈవీఎం దొంగ అని కేంద్ర ఎన్నికల సంఘం అనడం పట్ల ఏపీ టెక్నికల్ సలహాదారు హరిప్రసాద్(హరి కృష్ణ ప్రసాద్ వేమూరు) స్పందించారు. ఈసీ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఈవీఎం దొంగ అంటారా? అని మండిపడ్డారు. ఈవీఎం దొంగ అని తనను ఘోరంగా అవమాన
ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని పోరుబాటపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ZPTC, MPTC ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగ�
అమరావతి : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, ఈసీలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దుష్టశక్తులన్నీ కలిసి టీడీపీ దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని
నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.