Home » EC
ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరుబాట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేశారు. ఏపీలో జరిగినట్టే మిగతా రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గుర్తుకి ఓ
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ముందస్తు భద్రత ఏర్పాటు చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఘర్షణలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చ
కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహంగా ఉన్న సీఎం బాబు..తన పోరును మరింత ఉధృతం చేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి ఈ లెటర్ పంపారు. 9 పేజీల్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఈస�
ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాపర్ ను చెకింగ్ చేసినందుకుగాను IAS అధికారి మహ్మద్ మోషిన్ ను సస్పెండూ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ పై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) గురువారం స్టే విధించింది.
సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో 12.60శాతం,గోవాలో 2.29శాతం,గ�
భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే ముంబై ఉగ్రదాడి (26/11)లో యాంట
హైదరాబాద్ : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా మోడీ, జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున�
తిరుమల శ్రీవారికి ఉన్న బంగారం అంతా ఇంతాకాదు..బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మండమంతా బంగారం. టన్నుల కొద్దీ ఖజానాలలో మూలుగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో 1381 కిలోల బంగారం వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా..తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పో�
ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.