EC

    మే 10న ఏపీ కేబినెట్ భేటీ : సర్వత్రా ఉత్కంఠ

    May 7, 2019 / 08:01 AM IST

    అమరావతి : ఏపీ కేబినెట్  మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి  కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంప

    9 గంటలు చాలు : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై చంద్రబాబు

    May 7, 2019 / 03:50 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై

    తెలంగాణలో 13ఏళ్లకే ఓటు హక్కు వచ్చేసింది

    May 6, 2019 / 01:37 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల గల్లంతు పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇస్తూ క్షమాపణలు కూడా చెప్పింది. తప్పులు తడకలుగా ఎన్నికలు నిర్వహించి ఓటర్లను ఇబ్బందులకు గురిచేసిన ఈసీ.. 13ఏళ్ల బాలుడికి ఓటు హక్కు కల్పించ�

    ఏపీలో ఈసీ జోక్యం ఎక్కువైంది : చంద్రబాబు ఆగ్రహం

    May 2, 2019 / 10:00 AM IST

    అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై మరోసారి సీరియస్ అయ్యారు. ఏపీ విషయంలో, పాలన వ్యవహారాల్లో ఈసీ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర

    రాహుల్‌గాంధీకి ఈసీ నోటీసులు

    May 2, 2019 / 08:24 AM IST

    గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం (మే1, 2019) ఈ నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్‌

    వర్మ పంతం నెగ్గింది: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది.. కానీ!

    May 2, 2019 / 05:23 AM IST

    రామ్ గోపాల్ వర్మ కేరాఫ్ కాంట్రవర్శీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలను వేడెక్కిస్తూ వర్మ తీసిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’. ఈ సినిమాను ఏపీలో తప్ప మిగిలిన రాష్ట్రాలలోనూ.. ఓవర్‌సీస్‌లోనూ మార్చి నెలలో విడుదల చేసిన సంగతి తెలిసింద�

    24 నామినేషన్లు తిరస్కరణ : మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ రైతులకు షాక్

    May 1, 2019 / 03:57 PM IST

    వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. ద�

    టీడీపీని దెబ్బకొట్టేందుకు : వైసీపీ, బీజేపీ, ఈసీ కుట్ర

    May 1, 2019 / 12:05 PM IST

    ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రెండో రోజూ రాలేదు : మంత్రి సోమిరెడ్డికి అధికారుల ఝలక్

    May 1, 2019 / 11:42 AM IST

    ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. రెండోరోజూ సమీక్షకు అధికారులు ఎవరూ హాజరవలేదు. బుధవారం (మే 1,2019) ఉదయం 11.30 గంటలకు  ఉద్యాన శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని అనుకున్నారు. అధికారులు మాత్రం అటెండ�

    పీఎంకి ఒక రూల్.. సీఎంకి ఒక రూల్ ఉంటుందా

    May 1, 2019 / 09:57 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఈసీపై మండిపడ్డారు. సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తుఫాన్లు వచ్చినా సీఎం సమీక్షలు చెయ్యకూడదా అని అడిగారు. సమీక్షల విషయంలో ప్రధానికి ఒక  రూల్.. ముఖ్యమంత్రికి ఒక రూల్ ఉంటుందా అని చంద్రబాబు క్వశ్చన్ చేశారు. �

10TV Telugu News